Telangana
- Nov 30, 2020 , 15:03:37
టీఆర్ఎస్కే మా మద్దతు: పీఆర్టీయూ

మేడ్చల్-మల్కాజిగిరి : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వివిధ సంఘాల నుంచి మద్దతుల వెల్లువ కొనసాగుతున్నది. తాజాగా జిల్లా పీఆర్టీయూ (PRTU) శాఖ తమ మద్దతను టీఆర్ఎస్కేనని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంఘం బాధ్యులు మాట్లాడుతూ..మేం సమిష్టి నిర్ణయంతో గ్రేటర్లో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి మా సంఘానికి సానుకూలమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు.
పీఆర్టీయూ సంఘం సమస్యలను డిసెంబర్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారు తెలిపారు. మిగతా సంఘాలు ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతున్నాయని మన సంఘం సమస్యల పరిష్కారంలో కోసం అధికార పార్టీకి మద్దతు ఇవ్వడం సముచిత నిర్ణయమన్నారు. సమస్యల సాధన దిశగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
తాజావార్తలు
- ఆటా ప్రెసిడెంట్గా భువనేశ్ బుజాల బాధ్యతల స్వీకరణ
- ‘రెడ్’ కలెక్షన్స్..రామ్ టార్గెట్ రీచ్ అయ్యాడా..?
- ప్రియుడు చేతిలో యువతి దారుణ హత్య
- ఉపయోగించని బ్యాంకు అకౌంట్లు మూసేయండిలా!
- తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం : సీఎం కేసీఆర్
- ఆస్ట్రేలియా మాజీలకు అదిరిపోయే పంచ్ ఇచ్చిన అశ్విన్
- మరో క్రేజీ ప్రాజెక్టులో పూజాహెగ్డే..?
- ట్రాక్టర్ల ర్యాలీపై వెనక్కి తగ్గం..
- అందరూ హీరోలే.. భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే విజయమిది
- నా సినిమా ఎవరైనా చూస్తారా అనుకున్నా : విజయ్ దేవరకొండ
MOST READ
TRENDING