Telangana
- Jan 26, 2021 , 07:44:30
VIDEOS
ఓయూ ప్రీ పీహెచ్డీ పరీక్షలు యథాతథం

ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ పరిధిలోని అన్ని విభాగాల ప్రీ పీహెచ్డీ (పీహెచ్డీ కోర్స్ వర్క్) పరీక్షలను యథావిధిగా నిర్వహించనున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 28 నుంచి నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్టికెట్లను సంబంధిత విభాగం నుంచి పొందవచ్చని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఇస్రోతో దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నది : సీఎం కేసీఆర్
- దక్షిణ చైనా సముద్రంలో చైనా లైవ్ ఫైర్ డ్రిల్
- తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
- తెలంగాణ రైతు వెంకట్రెడ్డికి ప్రధాని మోదీ ప్రశంసలు
- సిలికాన్ వ్యాలీని వీడుతున్న బడా కంపెనీలు.. ఎందుకంటే..?
- ‘సుందిళ్ల బ్యారేజీలో తనిఖీలు’
MOST READ
TRENDING