Telangana
- Dec 29, 2020 , 07:51:07
ఓయూ ఎంబీఏ పరీక్షా ఫలితాలు విడుదల

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (నాన్-సీబీసీఎస్) బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
5 నుంచి హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షలు
ఓయూ పరిధిలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షలు వచ్చేనెల ఐదు నుంచి నిర్వహించనున్నట్టు ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.
తాజావార్తలు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్కు.. లేదంటే గెహ్లాట్కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
- కల్తీ కల్లు ఘటన.. మత్తు పదార్థాలు గుర్తింపు
MOST READ
TRENDING