నిజామాబాద్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీటి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో ప్రాజెక్టులో రోజు రోజుకూ నీటి మట్టం పెరుగుతూ వస్తున్నదని నీటి పారుదల శాఖ ఏఈ శివకుమార్ తెలిపారు. పది రోజులుగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ప్రారంభమైందని దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుందని అన్నారు. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 742 క్యూసెక్కుల చొప్పున ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 టీఎంసీలకు గాను 1395.06 అడుగులతో 6.88 టీఎంసీల నీరు నిలువ ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
విద్యుత్ షాక్తో చెల్లెలు మృతి, అన్న పరిస్థితి విషమం
విషాదం : హార్వెస్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
పాలమూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం