Telangana
- Nov 30, 2020 , 15:19:25
పులి దాడి.. బాలిక కుటుంబానికి అధికారుల పరామర్శ

కుమురం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామంలో పులి దాడిలో చనిపోయిన బాలిక కుటుంబాన్ని అధికారులు పరామర్శించారు. పులిదాడిలో మృతిచెందిన బాలిక నిర్మల కుటుంబాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కలిసి పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. పులి ఆచూకీ కనుగొనేందుకు కొండపల్లి అటవీప్రాంతంలో అధికారులు పర్యటిస్తున్నారు. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
- ఈ రాశులవారు.. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందుతారు
- కరీంనగర్ వాసుల ఐటీ స్వప్నం సాకారమైంది
- వాణిజ్య పంటలతోనే ఆర్థిక పరిపుష్టి సాధ్యం
- కల్తీరాయుళ్లపై కొరడాకు సిద్ధం
- ‘ప్రాపర్టీ ట్యాక్స్'తో పరిష్కారం
- పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల
- రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం
- ఉచితంగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు
- పాదచారులకు పై వంతెనలు
- అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగాలి
MOST READ
TRENDING