హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగా ణ): ఢిల్లీలోని ప్రము ఖ విద్యా సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గవర్నింగ్ బాడీ సభ్యుడిగా తెలుగు వ్యక్తి ప్రొఫెసర్ నూతలపాటి చంద్రశేఖరరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అదే విద్యా సంస్థలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో కొంతకాలం వ్యవసాయశాఖలో, ఆ తర్వాత సెస్లో ప్రొఫెసర్గా పనిచేశారు. చంద్రశేఖరరావు స్వస్థలం ఏపీలోని ప్రకా శం జిల్లా మార్కాపురం.