కాంగ్రెస్తో మునుగుడే.. రాజగోపాల్తో రెంటికి చెడ్డ రేవడే కారెక్కడానికి బారులు తీరుతున్న విపక్ష నేతలు మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్సే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం కారుదే వానకాలం నేతలను న
మదర్స్ మిల్క్ బ్యాంకుల విస్తరణకు సన్నాహాలు మరో 13 చోట్ల ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకూ తల్లి పాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇ�
ముంబై స్టార్టప్ థింక్ ఎవాల్వ్ సంస్థతో ఒప్పందం వన్యమృగాల వేటగాళ్ల కదలికపై నిరంతరం నిఘా అడవుల్లోని సీసీ కెమెరాలన్నీ జీపీఎస్తో అనుసంధానం హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): అడవుల్లో వన్యమృగాల కదలిక�
ఆర్బీఐ రెపోరేటును మళ్లీ పెంచింది.ఫలితంగా గృహ రుణాలపై వడ్డీరేట్లను బ్యాంకులూ మరోమారు పెంచేస్తున్నాయి.దీంతో రుణగ్రహీతలపై భారం ఇంకా పెరుగుతున్నది. ఇప్పటికే బరువెక్కిన రుణంతో సతమతమవుతున్నవారికి ఇది కష్ట
బెంగళూరు, ఆగస్టు 14: ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన యాడ్ వివాదాస్పదమైంది. అందులో మాజీ ప్రధాని నెహ్రూ ఫొటోను విస్మరించి.. ఆరెస్సెస్కు చెందిన సావర్కర్ ఫొటోను సర్క
తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ చారు సిన్హా సత్తా ఆమె నేతృత్వంలోని క్యూఏటీకి 41 అవార్డులు హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): భారత దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం గ్యాలంట్రీ అవార్డులన
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ అన్ని వర్గాలకు సర్కారు అండ: మంత్రి గంగుల కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 14: అన్ని కులాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష�
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కామేపల్లి, ఆగస్టు 14: రాష్ట్రంలో రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. రూ.31.58 లక్షల నిధులతో ఖమ్మం �
చాలా ఏళ్లక్రితమే మనం విధితో ఓ ఒప్పందం చేసుకున్నాం. అప్పుడు మనం చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చాల్సిన సమయం వచ్చేసింది. అది పరిపూర్ణంగా జరగాలి. అర్ధరాత్రి ప్రపంచం నిద్రపోతుంటే భారతదేశం స్వేచ్ఛలోకి, జీవనంలోకి మ�
రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశం హైదరాబాద్, ఆగస్టు14 (నమస్తే తెలంగాణ): నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను సామరస్యంగా పరిష్కరి�
సామూహిక జాతీయ గీతాలాపనతో సమైక్యతా స్ఫూర్తిని చాటాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాప
1883.. ప్రజల్లో ఓ కదలిక. స్వాతంత్య్రోద్యమ చరిత్ర పుటల్లో నిలిచిన మహత్తర ఘటన. చాందా రైల్వే పథకం సరైంది కాదంటూ అసాధారణమైన రీతిలో ప్రజలు గొంతు విప్పిన సంవత్సరం. మొట్టమొదటిసారిగా ఓ రాజ్య సమస్యపై ప్రజలను శాంతియు�