Telangana
- Jan 23, 2021 , 02:19:36
VIDEOS
ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ)/వరంగల్ చౌరస్తా: ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ- 2020 పరీక్షలో అర్హత సాధించినవారు శనివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. దరఖాస్తులకు ఈ నెల 28 చివరి తేదీ అని, ఇతర వివరాలకు www.knruhs.tela ngana.gov.in, www.knruhs.te langana.gov.in ను సందర్శించాలని సూచించింది.
తాజావార్తలు
MOST READ
TRENDING