Telangana
- Jan 11, 2021 , 01:55:10
‘ధరణి’లో కొత్త ఆప్షన్

- పట్టాదార్ పాస్బుక్ నకలు పొందే అవకాశం
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ధరణిలో మరో కొత్త ఆప్షన్ వచ్చి చేరింది. పట్టాదార్ పాస్బుక్ (పీపీబీ) నకలు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు సిటిజన్ లాగిన్లో ప్రత్యేకంగా ‘క్రియేట్ పీపీబీ రిక్వెస్ట్' అనే ఆప్షన్ను చేర్చారు. ఇందుకోసం పట్టాదార్ పాస్బుక్ నంబర్, ఆధార్లోని మొదటి నాలుగు నంబర్లు నమోదుచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లిస్తే.. పట్టాదార్ పాస్బుక్ నకలు యజమాని చిరునామాకు వస్తుందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర
- బైక్పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో
- సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం
MOST READ
TRENDING