Telangana
- Dec 31, 2020 , 01:55:05
నీరు పారింది.. ఊరు మారింది

నీరు పారింది..
ఊరు మారింది. ఊరును నమ్ముకున్నోళ్ల కల నిజమైంది. ఒకప్పుడు
ఊర్లో ఉంటే బతుకు లేదని.. ఊరొదిలి హైద్రాబాద్ ముంబయి బాట పట్టిన
రైతన్నలు… ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చిన నిండు నీళ్లను చూసి,
మళ్లా సొంతూరు బాట పట్టారు. ఉన్న భూమిలో పంట పండించుకుంటూ
సొంత ఊళ్లో, సొంతోళ్లతో సంబురంగా ఉంటున్నారు. సూర్యపేట జిల్లా నాగారాం మండలం వర్థమానుకోట కాళేశ్వరం జలాలతో సంబురం చేసుకుంటున్నది.
తాజావార్తలు
- భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
- పెంపుడుకుక్కకు అంత్యక్రియలు...!
- తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ‘అన్న’ కన్నుమూత
- బ్రిస్బేన్లో వర్షం.. ముగిసిన నాలుగో రోజు ఆట
- ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయం..
- కంగనా యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- కూకట్పల్లిలో దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి
- ఐపీఎల్లో కొత్తగా ఒక్క టీమే!
- నిర్మాత దొరస్వామి రాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం
MOST READ
TRENDING