వికారాబాద్ : జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షానికి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల చెట్లు నేలకూడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంటలు చేదికందే సమయంలో వర్షం కురియడంతో పంటలకు తీవ్ర నష్టమని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన