ములుగు : మాతృ వియోగంతో బాధ పడుతున్న టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వై.సతీష్ రెడ్డిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ బృందం
టీఆర్ఎస్లోకి వెల్లువలా చేరికలు
22 కోట్ల విలువైన అయోధ్య విరాళాల చెక్కులు బౌన్స్