హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ ముందుకు సీఎం కేసీఆర్కు ఎంపీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాన్ని 30 శాతం మేర పెరిగాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.13వేలకు చేరింది. ప్రస్తుతం వారి వేతనం రూ.10వేలుగా ఉన్నది. ఎంపీటీసీలు, సర్పంచుల వేతనం రూ.6,500కు పెరిగింది.
ఇవి కూడా చదవండి..
Heavy rains | భారీ వర్షాలతో తడిసి ముద్దయిన తెలంగాణ
వాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ వాహనం..ఒడ్డుకు చేర్చిన పోలీసులు
Gulab Cyclone |బూచినెల్లి -ఘనపూర్ మధ్య రాకపోకలు బంద్
IPL 2021 | వార్నర్ పనైపోయినట్లేనా.. తుది జట్టు ఎంపికపై కోచ్ రియాక్షన్ ఇదీ!