Telangana
- Dec 02, 2020 , 06:28:20
వచ్చేనెల 22న ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా

హైదరాబాద్: మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల ముసాయిదాను ఈ నెల ఎనిమిదిన, తుది జాబితాను జనవరి 22న విడుదలచేయనున్నట్టు ఓటర్ల నమోదు అధికారి వెల్లడించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గత నవంబర్ ఆరు వరకు దరఖాస్తులు స్వీకరించి డిసెంబర్ ఒకటిన ముసాయిదాను, 18న తుది జాబితాను ప్రకటించాల్సి ఉన్నది. అయితే ఈ షెడ్యూల్ను సవరిస్తూ నవంబర్ 25న కొత్త షెడ్యూల్ను ఖరారుచేశారు. దీని ప్రకారం వచ్చే జనవరి 22న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు.
తాజావార్తలు
- ఆకట్టుకుంటున్న అరుదైన తెల్లని కంగారు పిల్ల
- హౌరాలో తృణమూల్xబీజేపీ ఘర్షణ, పలువురికి గాయాలు
- బర్డ్ ఫ్లూతో భయాందోళనలు వద్దు
- పార్లమెంట్ నార్త్బ్లాక్లో హల్వా వేడుక
- ఆండర్సన్ అరుదైన రికార్డు
- వీఐపీలా ఫోజిచ్చి రూ 1.43 లక్షలకు టోకరా
- స్టాలిన్ అసమర్థ నాయకుడు: పళనిస్వామి
- జమ్ముకశ్మీర్లో హైస్పీడ్ ఇంటర్నెట్పై నిషేధం పొడిగింపు
- టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వచ్చేసింది!
- వివాదాస్పద భూములను పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
MOST READ
TRENDING