హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన సైనికుడు దాదన్నగారి కల్యాణ్ రావు (25) ఆకస్మిక మరణంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్యాణ్ రావు ప్రమాదవశాత్తు మరణించడం కలచివేదిందన్న ఎమ్మెల్సీ కవిత, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కల్యాణ్ రావు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సింగరేణి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి