నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొద్ది సేపటి క్రితం ఎమ్మెల్యే గోవర్ధన్ సతీమణి శోభారాణి అనారోగ్యంతో మృతి చెందారు. శోభారాణి మరణం పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ
రెండు, మూడు రోజుల్లోవాసాల మర్రికి సీఎం కేసీఆర్ రాక