Telangana
- Dec 05, 2020 , 16:48:50
ఎమ్మెల్యే గణేశ్ గుప్తాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. గణేశ్ గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే బిగాల గణేష్ నివాసానికి వెళ్లి కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల సీఎం కేసీఆర్ సైతం ఎమ్మెల్యే గణేశ్గుప్తాను పరామర్శించి కృష్ణమూర్తి స్మారక వన నిర్మాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకదార్లకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్లో డబ్ల్యూహెచ్వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
- మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు
- వివాహితకు వేధింపులు.. యువకుడు అరెస్ట్
- బీజేపీ వెబ్సైట్ : ఎంపీని హోమోసెక్సువల్గా చిత్రించారు
- కొడుకు 10 కోట్లు డిమాండ్.. అసభ్యకర చిత్రాలతో బెదిరింపులు
MOST READ
TRENDING