Telangana
- Jan 02, 2021 , 01:08:34
కరోనాతో ఏపీ ఎమ్మెల్సీ చల్లా కన్నుమూత

హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కరోనాతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత నెల 13న కరోనాతో హైదరాబాద్లోని అపోలో దవాఖానలో చేరిన ఆయన అప్పటినుంచి వెంటిలేటర్పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవా రం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన కర్నూలు జిల్లా అవుకు మండలం ఉప్పలపాడుకు తరలించారు. చల్లా రామకృష్ణారెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రామకృష్ణారెడ్డి మృతి పట్ల ఏపీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ సంతాపం తెలిపారు.
తాజావార్తలు
- మార్కెటింగ్ శాఖలో 32 మంది ఉద్యోగులకు పదోన్నతి
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- ఎస్ఈసీకి సీఎస్ ఆదిత్యానాథ్ మూడు పేజీల లేఖ
- కన్న తల్లిని కొట్టి చంపిన తనయుడు
- 24న వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో సీఎం సమీక్ష
- ట్రంప్ వాడే ‘రెడ్ బటన్’ తొలగించిన బైడెన్
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!
MOST READ
TRENDING