హైదరాబాద్ : ప్రగతిభవన్లో మంత్రి కేటీఆను తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రొటెం చైర్మన్ గా అవకాశం రావడానికి సహకరించిన కేటీఆర్కు భూపాల్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిన్న సీఎం కేసీఆర్ను భూపాల్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే.