వికారాబాద్ : తాండూరులోని మాతాశిశు దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తనికీ చేశారు. పీపీఈ కిట్టు ధరించి చికిత్స పొందుతున్న కరోనా బాధితులను పరామర్శించారు. వైద్యం సరిగ్గా అందుతుందా.. పౌష్టికాహారాన్ని ఆహారాన్ని అందిస్తున్నారా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం
కరోనాపై ఆందోళన వద్దు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి