హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన అనంతరం సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అతని కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని సీఎం కేసీఆర్ భగత్కు సూచించారు.
కార్యక్రంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సోమా భరత్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి