వరంగల్ రూరల్ : పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని పల్లె పకృతి వనాన్ని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పారిశుధ్య, అభివృద్ధి పనులతో పాటు హరితహారంపై గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ అదికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రకృతి వనం దగ్గర ఎమ్మెల్యే మొక్కను నాటారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
చెరువులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్