జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబానికి రూ.75 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి వెంకయ్య కమార్తె ఘంసాల సీతామహాలక్ష్మిని జగన్ కలిశారు. ఆమె యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని ఘనంగా సత్కరించారు.