జగిత్యాల : జిల్లాలోని అన్ని మండలాల వారీగా అపరిస్కృతంగా ఉన్న భూ సమస్యల పై తక్షణ చర్యలు చేపట్టి రెండు రోజల్లోగా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, సంబంధిత సూపరింటెండెంట్ లతో మంగళవారం జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రణాళికాబద్దంగా పనులు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం