హైదరాబాద్ : ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఆదివారం మంత్రి జూబ్లీహిల్స్ లోని రాధాకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనను, వారి కుటుంబాన్ని ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
నాగార్జునసాగర్ ఎన్నికల ఫలితాల లైఫ్ అప్డేట్స్