వికారాబాద్ : పట్టణ ప్రగతిలో భాగంగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సొసైటీ కార్యాలయం, కో ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మంత్రి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ప్రతి ఒక్కురు మొక్కలు నాటి సంరిక్షించాలన్నారు. హరితహారాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి , డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ