ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల ప్రచారంలో భాగంగా 36వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పసుమర్తి రాంమోహన్ గెలుపును కాంక్షిస్తూ.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఖమ్మం నగరాభివృద్ధికి మంత్రి పువ్వాడ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రచారంలో మహిళా నాయకురాలు కొల్లు పద్మ, తన్నీరు శోభారాణి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
ఖమ్మం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం : ఎమ్మెల్సీ వాణీదేవి