బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. గత రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో కుటుంబసభ్యులు ఆయనను బెంగళూరులోని రామయ్య మెమోరియల్ ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల క్రితమే ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకున్నారు. అయితే నెగిటివ్ వచ్చింది. అయితే, జ్వరం తగ్గక ఆస్పత్రిలో చేరినందున ఆయనకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
పండుగకు పుట్టింటికి కూతురు.. కాల్చిచంపిన కన్నతండ్రి..!
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి
30 కోట్లతో స్వర్గ సీమను నిర్మించుకున్న కంగనా రనౌత్
కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు