రాజన్న సిరిసిల్ల, మే 18 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపాలి టీలో ఎస్పీ రాహుల్ హెగ్డె బైక్పై పర్యటించారు. లాక్డౌన్ అమలును పర్యవేక్షిస్తూ.. రోడ్లపైకి అకారణంగా వస్తున్నవారిని ఆపి హెచ్చరించారు.