సుందరీకరణ పనులతో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరం కొత్త సొబగులు సంతరించుకుంది. ట్యాంక్బండ్ ఫుట్పాత్పై అందంగా కనిపించేలా టైల్స్తో పాటు ప్రత్యేక డిజైన్లతో గ్రిల్స్ అమర్చారు. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు, లైట్లను కూడా వైవిధ్య భరిత డిజైన్లతో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ లుక్ విదేశాల్లో మాదిరిగా కనిపిస్తుందని హైదరాబాద్ వాసులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లాక్డౌన్ ఎఫెక్ట్ : ఖాళీగా రహదారులు