జగిత్యాల : సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యక్తిగత పీఏ (పర్సనల్ అసిస్టెంట్) పైడిపల్లి వామన్ రావు తల్లి విజయలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. కాగా, జిల్లాలోని బుగ్గారం మండలం చిన్నాపూర్లో వామన్ రావు కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. విజయలక్ష్మి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి వెంట పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జెడ్పీ చైర్పర్సన్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, కోరుకంటి చందర్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పవిత్ర స్నానాల కోసం వచ్చి ప్రాణాలు విడిచారు
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి