Telangana
- Dec 30, 2020 , 20:47:21
రైతువేదికను ప్రారంభించిన మంత్రి కొప్పుల

జగిత్యాల : దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పద్ధతిలో రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం మేడిపల్లి మండలం పోరుమల్లలో గ్రామంలో రైతువేదిక, కాల్వకోటలో డబుల్బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంట్ వ్యవసాయ దారులకే కాకుండా పరిశ్రమలకు గృహలకు అందిస్తుందని పేర్కొన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవి, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..
- వివాదం పరిష్కారమే ఎజెండాగా.. నేడు చైనాతో భారత్ చర్చలు
- సరికొత్తగా.. సాగర తీరం
- దుబాయ్లో ఘనంగా నమ్రత బర్త్డే సెలబ్రేషన్స్ .. పిక్స్ వైరల్
MOST READ
TRENDING