జగిత్యాల : జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీర్ ముద్దం ప్రకాష్ కరోనా మహమ్మరితో పోరాడి ఈ రోజు మృత్యువాత పడ్డారు. కొద్ది రోజుల క్రితం పాజిటివ్గా నిర్ధారణ కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రకాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
అడవి శ్రీరాంపూర్లో కరోనాతో భార్యాభర్తలు మృతి
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు
మేడారం పూజారి మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం