జగిత్యాల : జిల్లాలోని వెల్గటూర్ మండలంలో నిర్మాణంలో ఉన్న హరిత హోటల్ను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆగస్టు15 లోగా స్లాబ్ పనులు పూర్తి అవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. నిర్మాణ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు
రైలు ఎక్కుతుండగా జారిన ప్రయాణికుడు.. రక్షించిన కానిస్టేబుల్