నాగర్ కర్నూల్ : జిల్లాలోని కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి దగ్గర ప్రమాదవశత్తూ రెండు బైక్ లు ఢీకొని శేఖర్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇరువురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో కొల్లాపూర్ ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రభుత్వ దవాఖానకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. గాయాల పాలైన వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లతో మాట్లాడి వారిని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లడానికి ఎమ్మెల్యే ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
ముప్పనపల్లిలో బయటపడ్డ బంగారు విగ్రహం
హరితహారం మొక్కలకు నీళ్లు పట్టిన కలెక్టర్
ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్