సల్మాన్ఖాన్ -సాజిద్ నదియావాలా కాంబినేషన్ చాలా ఫేమస్ అని తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన కిక్ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది. ఈ ఇద్దరూ మరోసారి కభీ ఈద్ కభీ దివాలీ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోండగా..ఆయుష్ శర్మ కీ రోల్ పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ను మార్చాలని మేకర్స్ భావిస్తున్నారట.
టైటిల్లో రెండు మతాలకు సంబంధించిన పండుగల పేర్లుండటం వల్ల వివాదాలు చెలరేగే అవకాశముండటంతో టైటిల్ మార్చాలని భావిస్తున్నట్టు బీటౌన్ వర్గాల టాక్. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేలా సినిమా టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. దేవుడొక్కడే అనే స్టోరీ లైన్తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టు సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఇవి కూడా చదవండి..
ప్రభాస్తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com