హైదరాబాద్ : శాసనసభలో సీనియర్ ఫొటో గ్రాఫర్గా విధులు నిర్వహిస్తున్న సలీమ్ ఆకస్మిక మరణం పట్ల విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గడిచిన ఆరున్నర సంవత్సరాలుగా శాసనసభ సమావేశాలలో ఆయన తీసిన ఫొటోలు ఇప్పటికీ యాదిలోనే ఉన్నాయాన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం