హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేషుడిని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం మహాగణపతి దర్శనానికి వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.
ఇవి కూడా చదవండి..
మతంతో సంబంధం లేకుండా.. ఆ హక్కు మేజర్లకు ఉంది
ఇవాళ ఆకాశంలో అద్భుతం.. ఆ మూడు ఖగోళ రాశులూ ఒకేచోట..
వివాదంలో అమెరికా రియాల్టీ షో.. క్షమాపణలు చెప్పిన ప్రియాంకా చోప్రా