హైదరాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నేత కావేటి లక్ష్మీనారాయణ మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. లక్ష్మీ నారాయణ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని మంత్రి పేర్కొన్నారు. కావేటి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
టీఆర్ఎస్ సీనియర్ నేత కావేటి లక్ష్మీనారాయణ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. కావేటి మరణంతో నిబద్ధత కలిగిన నేతను పార్టీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పేర్కొన్నారు. కావేటి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే