ఆదిలాబాద్ : ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తాలో రెండు రోజు కొనసాగుతున్న లాక్ డౌన్ ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. నిర్ణీత సమయంలోనే ప్రజలు తమ పనులు ముగించుకొని బంద్కు సహకరించాలని మంత్రి కోరారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ
జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : మంత్రి అల్లోల