తిరుమల, జూన్ 9: శ్రీవారి పోటు కార్మికుడు సి.వి. గోపాల్ ఇటీవల ఆనారోగ్యంతో మరణించారు. పోటులో పనిచేసే 426 మంది పోటు కార్మికులు తమ ఒక్క రోజు వేతనాన్ని గోపాల్ కుటుంబానికి అందించారు. దీనికి సంబంధించిన రూ.3 లక్షలు చెక్కును అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి చేతుల మీదుగా సి.వి. గోపాల్ కుంటుంబ సభ్యులకు అందజేశారు.