Telangana
- Jan 05, 2021 , 10:44:44
గట్టమ్మ ఆలయంలో మంత్రి, ఎంపీ పూజలు

ములుగు : రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మొదట ఎంపీ మాలోతు కవితతో కలిసి గట్టమ్మ దేవాలయంలో పూజలు చేశారు. మంత్రి వాజేడు, వెంకటాపురం మండలాల్లో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు ప్రారంభించి, మహిళా శక్తి భవన్కు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వాజేడు మండలంలో రెవెన్యూ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా అక్కడున్న వసతులను పరిశీలించి, అందుతున్న సేవలను తెలుసుకోనున్నారు. అనంతరం మేడారంలో సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్నారు.
తాజావార్తలు
- మీటర్లు రిపేర్లు ఉంటే బాగు చేసుకోవాలి..
- శిల్పారామంలో సంక్రాంతి సందడి
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
- వైభవంగా మల్లన్న స్వామి ఉత్సవాలు
- వైభవంగా గోదాదేవి కల్యాణం
- టీకాకు సన్నద్ధం
- వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలి
- లక్ష్మీనరసింహ స్వామికి పట్టు వస్ర్తాలు
- హెచ్సీఎల్లో 20 వేల ఉద్యోగాలు
- హైదరాబాద్-షికాగో నాన్స్టాప్
MOST READ
TRENDING