Telangana
- Dec 05, 2020 , 14:25:30
గద్వాల విజయలక్ష్మికి మంత్రి అల్లోల శుభాకాంక్షలు

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేశవరావును నగరంలోని బంజారాహిల్స్లో గల ఆయన నివాసంలో మంత్రి అల్లోల ఇంద్రకణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ డివిజన్ కార్పోరేటర్గా గెలిచిన కేకే కూతురు గద్వాల విజయలక్ష్మికి మంత్రి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అల్లోల సురేందర్ రెడ్డి తోపాటు లక్ష్మణచాంద మండల నాయకులు ఉన్నారు.
తాజావార్తలు
- ప్రభాస్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
- రికార్డ్.. ఒకే రోజు 3 లక్షల మందికి టీకా
- అదనంగా 2లక్షల వ్యాక్సిన్ డోసులు ఇవ్వండి : కేంద్రానికి ఉత్తరాఖండ్ వినతి
- సింఘూ బోర్డర్ వద్ద అనుమానితుడు అరెస్ట్
- ప్రతిదానికి వ్యతిరేకత పద్ధతి కాదు: బెంగాల్ గవర్నర్
- భారత్-చైనా ఉద్రిక్తతలు.. రేపు 9వ విడుత సైనిక చర్చలు
- భూ కేటాయింపు పత్రాలను అందజేసిన ప్రధాని
- విజయ్సాయిరెడ్డిపై దాడి కేసు.. ఏ1న్గా చంద్రబాబు!
- అప్రమత్తతోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట: మంత్రి పువ్వాడ
- మెగా బ్రదర్ ఫ్యామిలీ పిక్ అదుర్స్!
MOST READ
TRENDING