Telangana
- Dec 04, 2020 , 13:01:07
డబీర్పురాలో ఎంఐఎం విజయం

హైరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన మొదటి రౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్, ఎంఐఎం చెరో రెండు సీట్లలో విజయం సాధించాయి. మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి, మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్, డబీర్పురాలో అలందార్ హుస్సేన్ఖాన్ విజయంసాధించారు. కాగా, టీఆర్ఎస్ పార్టీ తరఫున యూసుఫ్గూడ డివిజన్లో రాజ్కుమార్ పటేల్, మెట్టుగూడలో సునీత ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ 60 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నది. మరో 30 డివిజన్లలో ఎంఐఎం దూసుకుపోతున్నది. 5 డివిజన్లలో బీజేపీ, 3 డివిజన్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
- ప్రజల్లో మనోధైర్యాన్ని నింపిన టీకా
- పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు
- చెత్త సేకరణకుకొత్త ప్రణాళికలు
- తగ్గుతున్న చౌరస్తాలు.. పెరుగుతున్న యూటర్న్లు
- పార్కుల అభివృద్ధికి చర్యలు
- పేదల సంక్షేమానికి పెద్దపీట
- బ్యాంకింగ్లోకి కార్పొరేట్లకు అనుమతి మంచిదే: ఆదిత్యపూరీ
- చిత్తారమ్మ జాతరకు సర్వం సిద్ధం
- ఆరు దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తాం: మోదీ సంకేతాలు
- ‘గ్రాజియా’ ఫీచర్స్...అదుర్స్...!
MOST READ
TRENDING