న్యూఢిల్లీ: భూ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్పపై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం సోమవారం స్టే విధించింది. పదేండ్ల క్రితం యెడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారనే ఆరోపణలపై 2012లో లోకాయుక్తలో చార్జిషీటు దాఖలైంది.
మరిన్ని వార్తలు చదవండి..
ఒంటికాలితో బెంగాల్ను.. రెండుకాళ్లతో ఢిల్లీని గెలుస్తా
మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా కన్నుమూత