వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వేములకొండ దేవస్థానం వారం రోజులకు 10,38,491 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి ఆదివారం తెలిపారు.
ప్రసాదాల అమ్మకం ద్వారా 1,28,475 రూపాయలు, స్వామి దర్శనం ద్వారా 9,10,016 రూపాయలు భక్తుల నుంచి సమకూరిందని తెలిపారు.