Telangana
- Dec 28, 2020 , 01:22:14
అద్భుతంగా నాగోబా ఆలయ నిర్మాణం

- మహాసభలో మెస్రం వంశీయుల వెల్లడి
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా ఆలయ నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని మెస్రం వంశీయులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లోని నాగోబా దర్బార్ హాలులో పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ పటేల్ అధ్యక్షతన ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెస్రం వంశీయుల మహాసభ నిర్వహించారు. ముందుగా వారు నాగోబా ఆలయంలో సంప్రదాయ పూజలు చేశారు. కొత్తగా నిర్మిస్తున్న ఆలయ పనులను పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి ఇప్పటివరకు దాదాపు రూ.2.06 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. సేకరించిన నిధులు, ఖర్చుల వివరాలు, నాగోబా ఆలయ నిర్మాణం, జాతర నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.
తాజావార్తలు
- నా గురించే ఆలోచిస్తున్నావా చైతూ: సమంత
- అలెక్సీ నవాల్నీని అరెస్టు చేసిన రష్యా
- తెలంగాణలో శబరిమల...ఎక్కడో తెలుసా...?
- బేగంపేటలో రోడ్డుప్రమాదం.. భారీగా ట్రాఫిక్జామ్
- సిరాజ్కు 5 వికెట్లు.. టీమిండియా టార్గెట్ 328
- మెట్రోరైల్ ప్రాజెక్టులకు ప్రధాని భూమిపూజ
- స్మిత్ ముందే రోహిత్ శర్మ కూడా అదే పని చేశాడా.. వీడియో
- దొరస్వామి మృతికి ఎన్టీఆర్ సంతాపం
- తెలంగాణలో కొత్తగా 206 కరోనా కేసులు
- కోతిని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు..
MOST READ
TRENDING