Telangana
- Jan 19, 2021 , 08:23:08
VIDEOS
లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర

హైదరాబాద్ : పెట్రోల్, డీజీల్ ధరలు రోజురోజుకు చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠసాయికి చేరిన ఇంధన ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజల్పై చమురు సంస్థలు మరో 25 పైసలు వడ్డించడంతో పెట్రోల్ ధర రూ.85కు చేరింది. వారం వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలో రూపాయికిపైగా పెరుగుదల నమోదుకావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.20, డీజిల్ ధర 75.38కి చేరింది. ముంబైలో పెట్రోల్ రేటు రూ.91.56, డీజిల్ రేటు 81.87గా ఉన్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- నేనలా అనలేదు.. మీడియాలో తప్పుగా వచ్చింది: సీజే బొబ్డే
- హిందుస్థాన్ పెట్రోలియంలో ఇంజినీర్ పోస్టులు
- మహిళా దినోత్సవం : మగువలకు టెక్ దిగ్గజం బాసట!
- ఆరోగ్య కారణాలంటూ అభ్యర్థినిని తప్పించిన టీఎంసీ
- చట్ట వ్యతిరేక చర్యలను ప్రభుత్వం సహించదు : మంత్రి కేటీఆర్
- మెగా హీరో షేర్ చేసిన క్యూట్ పిక్.. నెట్టింట చక్కర్లు
- హెలికాప్టర్ ప్రమాదంలో బిలియనీర్ ఒలివర్ డసాల్ట్ మృతి
- నా హామీలను డీఎంకే కాపీ కొడుతోంది: కమల్హాసన్
- షాహిద్ అఫ్రిది కూతురిని పెళ్లి చేసుకోనున్న పాక్ పేసర్!
- పుష్పరాజ్ పాడుపని : బాలికలకు పోర్న్ వీడియోలు చూపుతూ..!
MOST READ
TRENDING