సిరిసిల్లలో మెగా పవర్లూం క్లస్టర్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ డిమాండ్ రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ‘స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది చేనేత పరిశ్రమ. అలా�
హైకోర్టులో 10.45 గంటలకు ప్రమాణం చేయించనున్న సీజే హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): న్యాయవాదుల కోటాలో హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులుగా నియమితులైన ఆరుగురు మంగళవారం ప్రమాణం చేయనున్నారు. హైకోర్టులోని మొదట
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, ఆగస్టు 15 (నమ స్తే తెలంగాణ): సామాజిక సమాన త్వం కోసం జాతీయోద్యమ స్ఫూర్తి తో మరో సంపూర్ణ స్వాతంత్య్ర పోరాటం అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్�
సీపీఐ నేత సురవరం సుధాకర్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 15 (నమ స్తే తెలంగాణ): భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర ను, ఆనాటి పోరాటాలను దొంగిలించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ యత్నిస్తున్నాయని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి
ఏ ఆలోచనా ఒక్కరోజులోనే ఫలితమివ్వదు. ఎందులోనైనా ఒకేసారి మార్పు సాధ్యం కాదు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు నిర్దేంచుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాటి అమలుపై క్రమం తప్పకుండా ద�
లక్ష మొక్కలే ఆయన లక్ష్యం ఆర్టీసీ చిరుద్యోగి ఉన్నతాశయం 48 వేల మొక్కలకు జీవం సేవలకు వృక్షమిత్ర అవార్డు ఆదర్శం పల్లె సత్యనారాయణ కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఆయనో చిరుద్యోగి. కానీ, ఆలోచనలు మాత
డబ్బు తిరిగి వచ్చిన కేసులు17శాతం మాత్రమే 33 శాతం మంది ఈమెయిల్స్లో డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు లోకల్ సర్కిల్స్ సర్వే నివేదిక హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రోజువారీ జీవితంలో ఆన్లైన్ లావాద�
చైతన్యానికి మారుపేరైన మునుగోడు గడ్డ మీద కాషాయ పార్టీని కాలుపెట్టనివ్వబోమని ఇటు కాంగ్రెస్ శ్రేణులు, అటు తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అనుచరులు శపథం చేస్తున్నారు.
దళితబంధు కార్యక్రమం నేటితో ఏడాది పూర్తిచేసుకోనున్నది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని గతేడాది ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్ మ
ఐటీ రంగంలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నదని, బెంగళూరును మించిపోతున్నామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రపంచ ప్రసిద్ధ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు రావడానికి సీఎం కేసీఆర్,