Telangana
- Jan 28, 2021 , 21:12:28
VIDEOS
ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ఖమ్మం : ఆదర్శ నగరంగా ఖమ్మాన్ని తీర్చిదిద్దుతున్నామని, ప్రజల అవసరాల దృష్ట్యా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించామని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని ఆయా డివిజన్లలో రూ 1.10 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా ప్రధాన ప్రభుత్వ దవాఖానకు కేటాయించిన అడ్వాన్డ్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ను జిల్లా ప్రధాన ప్రభుత్వ దవాఖానలో మంత్రి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ డాక్టర్ పాపాలాల్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
జనగామలో మాజీ కౌన్సిలర్ దారుణ హత్య..
లష్కర్ వారం ఆదాయం రూ.40,16,738
గజ్వేల్ను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతాం
దేశం అబ్బురపడేలా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు
‘టాయ్ ట్రైన్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
తాజావార్తలు
- మహేష్ బాబుపై మనసు పడ్డ బాలీవుడ్ హీరోయిన్
- డెస్క్టాప్లోనూ వాట్సాప్ వీడియో.. వాయిస్ కాల్.. ఎలాగంటే!
- ఫిట్నెస్ టెస్టులో రాహుల్, వరుణ్ ఫెయిల్!
- మహిళను కొట్టి ఆమె పిల్లలను నదిలో పడేసిన ప్రియుడు
- బీజేపీకి మంత్రి కేటీఆర్ హెచ్చరిక
- గోల్కొండ కీర్తి కిరీటం..కుతుబ్షాహీ టూంబ్స్
- న్యాయవాద దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్
- సీరియస్ దర్శకులంతా ఒకేసారి..
- ఎస్సీ ఉప కులాలకు న్యాయం చేస్తాం : మంత్రి కొప్పుల
- వ్యాట్, సుంకాలెత్తేస్తే పెట్రోల్ చౌక.. కానీ..!!
MOST READ
TRENDING